మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన 77వ రోజు పాదయాత్ర గురువారం గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో జానపాడు నుంచి ప్రారంభమైంది. అక్కడనుంచి 1.3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన భోజన విరామ కేంద్రానికి షర్మిల చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం పిడుగురాళ్లకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనున్నారు.
Home »
» జానపాడు నుంచి 'మరో ప్రజాప్రస్థానం'
జానపాడు నుంచి 'మరో ప్రజాప్రస్థానం'
Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment