Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013
ప్రజల ఇబ్బందులు చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇదని వైఎస్ఆర్సీపీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం దున్నపోతు తీరున వ్యవరిస్తోందని విమర్శించారు. పెరిగిన ధరలు, విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి మాత్రం ఇవేమీ పట్టడంలేదన్నారు.
0 comments:
Post a Comment