మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
తొలిరోజు బసచేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం బయలు దేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని గంగిరెడ్డిపాలెం, రాజుపాలెం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి రెడ్డిగూడెం, ధూళిపాళ్ల మీదుగా సాగుతారు. అనంతరం బస చేసిన ప్రాంతానికి చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
సత్తెనపల్లి నియోజకవర్గం: గంగిరెడ్డిపాలెం, రాజుపాలెం,
రెడ్డిగూడెం, దూళిపాళ్ల
తొలిరోజు బసచేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం బయలు దేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని గంగిరెడ్డిపాలెం, రాజుపాలెం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి రెడ్డిగూడెం, ధూళిపాళ్ల మీదుగా సాగుతారు. అనంతరం బస చేసిన ప్రాంతానికి చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
సత్తెనపల్లి నియోజకవర్గం: గంగిరెడ్డిపాలెం, రాజుపాలెం,
రెడ్డిగూడెం, దూళిపాళ్ల
0 comments:
Post a Comment