ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. తెలంగాణవాదాన్ని అవమానపరిచేలా రాధాకృష్ణ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఎవరైనా చేరితే వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను నాశనంచేసి తీరుతామని చెప్పారు.
Home »
» ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కెసిఆర్ ఆగ్రహం
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కెసిఆర్ ఆగ్రహం
Written By news on Sunday, April 21, 2013 | 4/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment