సీబీఐ తన పని తాను చేయకుండా ప్రభుత్వం పని కూడా చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. బోఫోర్స్లో కేసులో నిందితుడుగా ఉన్న రాజీవ్ గాంధీ పేరు చనిపోయాక చార్జ్షీట్ నుంచి తొలగించారని ఆయన గుర్తు చేశారు. వివాదస్పద 26 జీవోల్లో వైఎస్ పేరు ఎందుకు తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగడం లేదని ఆయన ఆరోపించారు. 'సీబీఐ విచారణలో వివాదాలు' అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
|
Home »
» 'ప్రభుత్వం తరపున పని చేస్తున్న సీబీఐ'
'ప్రభుత్వం తరపున పని చేస్తున్న సీబీఐ'
Written By news on Sunday, April 21, 2013 | 4/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment