వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పోలవరం నియోజకవర్గంలోని ఈ క్రింది గ్రామాల్లో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. జగన్మోహన్రెడ్డి వెంట పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఉంటారని పేర్కొన్నారు.
రోడ్షో సాగేదిలా..
ఉదయం 9.30 గంటలకు ఇటుకలకోటలో ప్రారంభం
అనంతరం బోడిగూడెం, వింజరం, గార్లగొయ్యిలో రోడ్ షో, గుంజవరంలో వైఎస్ విగ్రహావిష్కరణ
రేపల్లెవాడ జంక్షన్, ప్రగఢపల్లి, రేపల్లెవాడలో రోడ్ షో, ఎల్ఎన్డీపేటలో వైఎస్ విగ్రహావిష్కరణ
రెడ్డిగూడెం, లక్ష్మీపురం, కొవ్వాడ, రాజానగరం, కన్నాపురం, ఎన్ఆర్ పాలెం, మెట్టగూడెంలలో రోడ్ షో, కోయరాజమండ్రిలో వైఎస్ విగ్రహావిష్కరణ
రావిగూడెం, కే బొత్తప్పగూడెంలో రోడ్ షో, నందాపురం జంక్షన్లో వైఎస్ విగ్రహావిష్కరణ
కాపవరం, దుద్దుకూరులలో రోడ్ షో
రోడ్షో సాగేదిలా..
ఉదయం 9.30 గంటలకు ఇటుకలకోటలో ప్రారంభం
అనంతరం బోడిగూడెం, వింజరం, గార్లగొయ్యిలో రోడ్ షో, గుంజవరంలో వైఎస్ విగ్రహావిష్కరణ
రేపల్లెవాడ జంక్షన్, ప్రగఢపల్లి, రేపల్లెవాడలో రోడ్ షో, ఎల్ఎన్డీపేటలో వైఎస్ విగ్రహావిష్కరణ
రెడ్డిగూడెం, లక్ష్మీపురం, కొవ్వాడ, రాజానగరం, కన్నాపురం, ఎన్ఆర్ పాలెం, మెట్టగూడెంలలో రోడ్ షో, కోయరాజమండ్రిలో వైఎస్ విగ్రహావిష్కరణ
రావిగూడెం, కే బొత్తప్పగూడెంలో రోడ్ షో, నందాపురం జంక్షన్లో వైఎస్ విగ్రహావిష్కరణ
కాపవరం, దుద్దుకూరులలో రోడ్ షో
0 comments:
Post a Comment