కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ మరణంపై సర్వే సత్యనారాయణ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని గోనె గురువారమిక్కడ మండిపడ్డారు.
ఎంపీ టిక్కెట్ కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్న సందర్భాన్ని సర్వే గుర్తించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. హైవేల నిర్మాణ రూట్లను మారుస్తూ సర్వే అవినీతికి పాల్పడుతున్నారని గోనె ఆరోపించారు. దళిత కార్డును ఉపయోగించి అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారని, ఈ ప్రయత్నాలు సాగవని ఆయన హెచ్చరించారు -
ఎంపీ టిక్కెట్ కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్న సందర్భాన్ని సర్వే గుర్తించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. హైవేల నిర్మాణ రూట్లను మారుస్తూ సర్వే అవినీతికి పాల్పడుతున్నారని గోనె ఆరోపించారు. దళిత కార్డును ఉపయోగించి అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారని, ఈ ప్రయత్నాలు సాగవని ఆయన హెచ్చరించారు -
0 comments:
Post a Comment