మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈదురు గాలులతో దెబ్బతిన్న మామిడి తోటలను షర్మిల సోమవారం పరిశీలించారు. నేలరాలిన మామిడి పండ్ల గురించి రైతులను తెలుసుకున్నారు. మామిడి పండ్లు అమ్ముకుంటే కూలీల ఖర్చు కూడా వచ్చేటట్లు లేదని రైతులు ఈ సందర్భంగా షర్మిలకు తమ ఆవేదన వెలిబుచ్చారు.
అంతకు ముందు షర్మిలను మిరప రైతులు కలుసుకున్నారు. నీళ్లు సమయానికి అందకపోవటంతో అనుకున్న దిగుబడి రాలేదని వారు ఆమెకు తెలిపారు. పెట్టుబడి కూడా చేతికి వచ్చేలా లేవని రైతులు తమ గోడు వినిపించారు
అంతకు ముందు షర్మిలను మిరప రైతులు కలుసుకున్నారు. నీళ్లు సమయానికి అందకపోవటంతో అనుకున్న దిగుబడి రాలేదని వారు ఆమెకు తెలిపారు. పెట్టుబడి కూడా చేతికి వచ్చేలా లేవని రైతులు తమ గోడు వినిపించారు
0 comments:
Post a Comment