పోలవరం: ఏప్రిల్ 21, 22, 23, 24 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం మీడియాకు వెల్లడించారు..పోలవరం నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పాల్గొంటారని ఆయన తెలిపారు. జగన్ ప్రచారం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని తలశిల రఘురాం తెలిపారు.
Home »
» 21 నుంచి పోలవరంలో జగన్ పర్యటన
21 నుంచి పోలవరంలో జగన్ పర్యటన
Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment