సహకరించని శరీరం.. అడుగడుగునా అడ్డు తగులుతున్న వయోభారం.. మొరాయిస్తున్న పాదాలు.. వణుకుతున్న కరాలు.. అయినా ఆ వృద్ధుల ఉత్సాహాన్ని ఇవేవీ నిలువరించలేక పోయా యి. జననేత జగన్మోహన్రెడ్డిని చూడాలని, కలిసి మాటాడాలని, ఆశీర్వదించాలన్న వృద్ధుల ఆరాటాన్ని నిరోధించలేకపోయాయి. ‘మా రాజన్న బిడ్డడేడీ’.. అని కదలలేక.. కదలలేక ముందుకొస్తున్న వా రి పట్టుదల అందరినీ విస్మయపరిచింది. చివరికి జగన్నూ ఆపేసింది. ఓవంక జనం కిక్కిరిసిపోయి జగన్ను చూడాలని ఆతృతపడుతూ ఉంటే, వృద్ధులు వారితో పోటీ పడ్డారు. మరోవైపున ఆయనకు మహిళలు హారతులు పట్టారు. పాల్తేరుతో ప్రారంభమైన రెండో రోజు పర్యటనలో అడుగడుగునా ఇటువంటి దృశ్యా లు కనిపించాయి.
అందుకు తగ్గట్టుగా నే... జగన్ తన ప్రసంగాల్లో ముందు గా అవ్వలు ఎక్కడున్నారంటూ ఆరా తీస్తు నే.. ‘ఎర్రచీర కట్టుకున్న అవ్వా.. కళ్లద్దా లు పెట్టుకున్న అవ్వా ఇటు చూడాలి’ అం టూ సంబోధిస్తూ ఉండడం వారిని ఆనందంలో ముంచెత్తింది. పాల్తేరులో జగన్ ను చూడడానికి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు రోడ్లపైకి చేరుకున్నారు. జగన్ కాన్వాయ్ ముందు అభిమానుల సందడిలో ఇద్దరు వృద్ధులు అదుపుతప్పి కిందపడిపోయినా వెంటనే లేచి అందనితో కలిసి నృత్యం చేశారు. జగన్ కోసం మ హిళలు, వృద్ధులు గంటల తరబడి నిరీ క్షించారు. అల్పాహారం చేసిన ఇంటి నుం చి జగన్ ఎందరో వృద్ధులు ఆయనకు ఎదురెళ్లి పలకరించారు. ప్రజానాయకుడై వర్థిల్లాలని దీవించారు. జననేత అంకంపేట వెళ్తుండగా సుబ్బయ్యమ్మ అనే వృద్ధురాలు జగన్ చూడడానికి పరుగులు పెట్టింది. రాజానగరం గ్రామంలో మహిళలు జగన్కు హారతులివ్వడానికి పోటీ లు పడ్డారు. మహిళలు, వృద్దులు ఉన్నచోట జగన్ కాన్వాయ్ ఆపి ఆప్యాయం గా పలకరించడంతో సంబరపడుతున్నా రు. తమ ఇంటి సమస్యలు, ఊళ్లో సమస్యలు ఏకరువు పెడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగా నే... జగన్ తన ప్రసంగాల్లో ముందు గా అవ్వలు ఎక్కడున్నారంటూ ఆరా తీస్తు నే.. ‘ఎర్రచీర కట్టుకున్న అవ్వా.. కళ్లద్దా లు పెట్టుకున్న అవ్వా ఇటు చూడాలి’ అం టూ సంబోధిస్తూ ఉండడం వారిని ఆనందంలో ముంచెత్తింది. పాల్తేరులో జగన్ ను చూడడానికి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు రోడ్లపైకి చేరుకున్నారు. జగన్ కాన్వాయ్ ముందు అభిమానుల సందడిలో ఇద్దరు వృద్ధులు అదుపుతప్పి కిందపడిపోయినా వెంటనే లేచి అందనితో కలిసి నృత్యం చేశారు. జగన్ కోసం మ హిళలు, వృద్ధులు గంటల తరబడి నిరీ క్షించారు. అల్పాహారం చేసిన ఇంటి నుం చి జగన్ ఎందరో వృద్ధులు ఆయనకు ఎదురెళ్లి పలకరించారు. ప్రజానాయకుడై వర్థిల్లాలని దీవించారు. జననేత అంకంపేట వెళ్తుండగా సుబ్బయ్యమ్మ అనే వృద్ధురాలు జగన్ చూడడానికి పరుగులు పెట్టింది. రాజానగరం గ్రామంలో మహిళలు జగన్కు హారతులివ్వడానికి పోటీ లు పడ్డారు. మహిళలు, వృద్దులు ఉన్నచోట జగన్ కాన్వాయ్ ఆపి ఆప్యాయం గా పలకరించడంతో సంబరపడుతున్నా రు. తమ ఇంటి సమస్యలు, ఊళ్లో సమస్యలు ఏకరువు పెడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.
0 comments:
Post a Comment