ముస్లింలు కాంగ్రెస్ వెంటే ఉంటున్నప్పటకీ వారికి పార్టీలో సరైన న్యాయం జరగడంలేదని మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతినిధిగా ఇక్కడకు వచ్చిన కేంద్ర మంత్రి వాయలార్ రవి వద్ద వాపోయారు. నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సీట్ల విషయంలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని చెప్పారు.
Home »
» కాంగ్రెస్ లో మైనార్టీలకు అన్యాయం:ఫరీదుద్దీన్
కాంగ్రెస్ లో మైనార్టీలకు అన్యాయం:ఫరీదుద్దీన్
Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment