మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 118వ రోజు శుక్రవారం మొర్సపూడి నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. తుక్కులూరు వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం నూజివీడు వరకు పాదయాత్ర, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని, అక్కడే షర్మిల రాత్రి బసచేస్తారని వారు వివరించారు.
పర్యటించే ప్రాంతాలు
మొర్సపూడి, తుక్కులూరు, నూజివీడు
పర్యటించే ప్రాంతాలు
మొర్సపూడి, తుక్కులూరు, నూజివీడు
0 comments:
Post a Comment