చిత్తూరు: వైఎస్ఆర్ కుటుంబంపై నోరు పారేసుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురంలోని నెట్టకుప్పంలో మంత్రి ఆనం వ్యాఖ్యలపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తూ శవయాత్రను నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఆనం రాజకీయ వ్యభిచారి అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఆనంకు బుద్ధి చెప్తారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మండిపడ్డారు.
Home »
» మంత్రి ఆనం రాజకీయ వ్యభిచారి: చెవిరెడ్డి
మంత్రి ఆనం రాజకీయ వ్యభిచారి: చెవిరెడ్డి
Written By news on Friday, April 12, 2013 | 4/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment