మొదటి దశ బడ్జెట్ సమావేశాలు పూర్తయి 3 వారాలు అవుతున్నా స్టాడింగ్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రజాసమస్యలపట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని తెలిపింది. ఈ వ్యవహారంపై శాసనసభా వ్యవహారాల మంత్రి, సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసనసభ సమావేశాలు నిర్వహించాలంటేనే వణుకుపుడుతోందని ఎద్దేవా చేసింది. ప్రభుత్వ కుట్రలకు చంద్రబాబు కూడా వత్తాసు పలకడం శోచనీయమని వైఎస్ఆర్సీపీ పేర్కొంది.
Home »
» స్టాడింగ్ కమిటీలు వేయాలి: వైఎస్ఆర్సీపీ
స్టాడింగ్ కమిటీలు వేయాలి: వైఎస్ఆర్సీపీ
Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment