వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. సీబీఐ ఐదో ఛార్జిషీట్పై ఆయన ఈ మెమో దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీబీఐ ఐదో ఛార్జీషీట్ దాఖలు చేసిందని తెలిపారు. 7 అంశాలపై దర్యాప్తుచేసి తుది ఛార్జీషీట్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపిందని, కానీ ఇప్పుడు ఒకే అంశంపై ఛార్జీషీట్ దాఖలు చేసిందని ఆయన వివరించారు. దీన్నే తుది ఛార్జిషీట్గా పరిగణనలోకి తీసుకోవాలని ఆ మెమోలో ఆయన కోరారు.
Home »
» నాంపల్లి కోర్టులో జగన్ మెమో దాఖలు
నాంపల్లి కోర్టులో జగన్ మెమో దాఖలు
Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment