రాబోయే రాజన్నరాజ్యంలో రైతే రాజు అని షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు మానే అవసరం ఉండదని, వృద్ధులకు 700 రూపాయలు, వికలాంగులకు 1000 పింఛన్ ఇస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని, కాబోయే సీఎం జగనన్నే గొల్లపల్లిలో షర్మిల అన్నారు.
Home »
» రాజన్న రాజ్యంలో రైతే రాజు: షర్మిల
రాజన్న రాజ్యంలో రైతే రాజు: షర్మిల
Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment