మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం హనుమాన్ జంక్షన్ కు చేరుకుంది. షర్మిలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఎటుచూసినా జనమే కనిపించారు. రహదారులన్నీ జనంతో నిండిపోయాయి.
Home »
» హనుమాన్ జంక్షన్ లో జనకెరటం
హనుమాన్ జంక్షన్ లో జనకెరటం
Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment