గవర్నర్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు

గవర్నర్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు

Written By news on Thursday, June 13, 2013 | 6/13/2013

వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విషయంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్‌ఆర్‌ సిపి ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసినవారిలో శోభా నాగిరెడ్డి, సుచరిత, బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు 
Share this article :

0 comments: