'జలయజ్ఞం.. జల భగ్నమైంది: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జలయజ్ఞం.. జల భగ్నమైంది: విజయమ్మ

'జలయజ్ఞం.. జల భగ్నమైంది: విజయమ్మ

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

కిరణ్ సర్కార్ తీరుతో జలయజ్ఞం కాస్తా జల భగ్నమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. అసెంబ్లీ అరగంట వాయిదా అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగిందన్నారు. వైఎస్‌ తన హయాంలో జలయజ్ఞానికి రూ.50వేల కోట్లు కేటాయించారని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Share this article :

0 comments: