'క్విడ్‌ ప్రోకో కేసులో జగన్‌ ప్రమేయం లేదు' :మాజీ మంత్రి శంకర్రావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'క్విడ్‌ ప్రోకో కేసులో జగన్‌ ప్రమేయం లేదు' :మాజీ మంత్రి శంకర్రావు

'క్విడ్‌ ప్రోకో కేసులో జగన్‌ ప్రమేయం లేదు' :మాజీ మంత్రి శంకర్రావు

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

క్విడ్‌ప్రోకో కేసులో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రమేయమేమీ లేదని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. 26 జీవోలను జారీ చేసిన మంత్రులందరినీ తప్పించాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలను తొలగించాలని శంకర్రావు కోరారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రభుత్వంను ప్రజలే తొలగిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: