వైఎస్ఆర్సీపీలో చేరిన గుంటూరు టీడీపీ కార్యకర్తలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్సీపీలో చేరిన గుంటూరు టీడీపీ కార్యకర్తలు!

వైఎస్ఆర్సీపీలో చేరిన గుంటూరు టీడీపీ కార్యకర్తలు!

Written By news on Monday, June 10, 2013 | 6/10/2013

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరాలంటే వైస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిందేనని పలువురు నేతలు అన్నారు. గుంటూరు జిల్లాలోని టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ గాజుల హరినాథ్ రావుతో సహా మరో 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ నేత కోనా రఘుపతి అధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు పార్టీలో చేరేందుకు ఉత్పాహం చూపారు. 200 మందిని పార్టీలోకి రఘుపతి ఆహ్వానించారు. 
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

They do that and all the remaining too are going to do the same, soon.