మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన టీడీపీ నేత ఎల్లు రవీందర్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్పాండ్లో వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. రవీందర్రెడ్డితో పాటు 300మంది వైఎస్ఆర్ సీపీలోకి వచ్చారు.
గత యేడాది నవంబర్లో జిల్లాలో చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర చేపట్టినా రవీందర్రెడ్డి దూరంగా ఉంటూ వచ్చారు. 2008 అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎల్లు రవీందర్రెడ్డి సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు
గత యేడాది నవంబర్లో జిల్లాలో చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర చేపట్టినా రవీందర్రెడ్డి దూరంగా ఉంటూ వచ్చారు. 2008 అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎల్లు రవీందర్రెడ్డి సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు
0 comments:
Post a Comment