ఐఎంజీ భూబాగోతంలో వేలాదికోట్ల రూపాయలు చేతులు మారాయని వైఎస్ఆర్ సీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన ఆరోపించారు. రూ.8500 కోట్ల రూపాయల భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టారని తెలిపారు. ఐఎంజీ కుంభకోణంపై విచారణ జరపాలని చీఫ్ విప్ హోదాలో సీఎం కిరణ్ నినదించారని, ఇప్పుడు తన ప్రభుత్వాన్ని మోస్తున్నాడనే చంద్రబాబును సీఎం కిరణ్ రక్షిస్తున్నారని అన్నారు.
ఐఎంజీ భూబాగోతంపై సభలో చర్చకు పట్టుపడితే సర్కార్ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐఎంజీ భూబాగోతంపై సీబీఐ దర్యాప్తు కోరాలని భూమన డిమాండ్ చేశారు. తన తప్పులేదని నిరూపించుకునే ధైర్యం చంద్రబాబుకు వుందా అని సవాల్ విసిరారు.
ఐఎంజీ భూబాగోతంపై సభలో చర్చకు పట్టుపడితే సర్కార్ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐఎంజీ భూబాగోతంపై సీబీఐ దర్యాప్తు కోరాలని భూమన డిమాండ్ చేశారు. తన తప్పులేదని నిరూపించుకునే ధైర్యం చంద్రబాబుకు వుందా అని సవాల్ విసిరారు.
0 comments:
Post a Comment