శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి జగన్ పర్యటన

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి జగన్ పర్యటన

Written By news on Sunday, April 15, 2012 | 4/15/2012



శ్రీకాకుళం:నరసన్నపేట ఉపఎన్నికల ప్రచారం నిమిత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉద యం 10 గంటలకు మడపాం గ్రామానికి చేరుకుంటారు. అక్కడినుంచి ఆయన తొలి రోజు పర్యటన ప్రారంభమవుతుంది.

వివ రాలు..
మడపాం (రోడ్‌షో ప్రారంభం)
దేవాది (రోడ్‌షో)
కోమర్తి (ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు)
ఏరబాడు (రోడ్‌షో)
లింగాలపేట (రోడ్‌షో)
ఉర్లాం (ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు)
చెన్నాపురం (ప్రజలనుద్దేశించి ప్రసంగి స్తారు)
అల్లాడ (రోడ్‌షో)
కొమ్మనాపల్లి (ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు)
శ్రీముఖలింగం (ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు)
బుడితి (ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు)
కుమ్మరికుంట (రాత్రి బస)
Share this article :

0 comments: