గవర్నర్ నరసింహన్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రసంగంలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్ నరసింహన్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రసంగంలా..

గవర్నర్ నరసింహన్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రసంగంలా..

Written By news on Wednesday, March 13, 2013 | 3/13/2013

రాష్ట్ర శాసన సభలో గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అనివైఎస్‌ఆర్ కాంగెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, జి. బాబురావు, కాపు రామచంద్రారెడ్డిలు బుధవారం అభివర్ణించారు. కిరణ్ ఇచ్చిన స్క్రిఫ్ట్‌ను ఆయన యథావిథిగా చదివారని వారు పేర్కొన్నారు. 

గవర్నర్ నరసింహన్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కుమ్మకై నీచరాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీల మ్యాచ్ ఫిక్సింగ్‌ను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా పేర్కొన్నారు
Share this article :

0 comments: