ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఇంత చీకటి రోజు ఎప్పుడూ చూడలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మాట్లాడనీయకపోవడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల నిరసన తెలుపుతూ.. మీడియాపాయింట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ వ్యవహారశైలి బాధాకరమని వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు.
కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై సభను నడిపిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వారన్నారు. వైఎస్ఆర్, కుటుంబసభ్యుల గురించి మాట్లాడినా డిప్యూటీ స్పీకర్ నోరు మెదపడం లేదని శోభానాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్తో చేసుకున్న చీకటి ఒప్పందం బయటపడుతుందనే తమపై ఎదురుదాడి చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై సభను నడిపిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వారన్నారు. వైఎస్ఆర్, కుటుంబసభ్యుల గురించి మాట్లాడినా డిప్యూటీ స్పీకర్ నోరు మెదపడం లేదని శోభానాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్తో చేసుకున్న చీకటి ఒప్పందం బయటపడుతుందనే తమపై ఎదురుదాడి చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి విమర్శించారు.
0 comments:
Post a Comment