వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆదిరెడ్డి అప్పారావుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్న అప్పారావుకు జిల్లా నేతలు, కార్యకర్తలు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో సన్మానం చేశారు. బీసీలకు పెద్దపీట వేసే విధంగా ఎమ్మెల్సీ కేటాయించడంపై వైఎస్ జగన్కు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు.
Home »
» రాజమండ్రిలో ఆదిరెడ్డికి ఘనస్వాగతం
రాజమండ్రిలో ఆదిరెడ్డికి ఘనస్వాగతం
Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment