వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని....దోచుకున్న వారంతా దొరల్లా బయట తిరుగుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే టీడీపీతో కలసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ను వీడానని ఆయన తెలిపారు. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి, వచ్చే నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన గురవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలుసుకున్నారు.
Home »
» 'జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారు'
'జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారు'
Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment