మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రొగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
బసచేసిన ప్రాంతం నుంచి శనివారం బయలుదేరి ప్రత్తిపాడు నియోజకవర్గం బుడంపాడు మీదుగా భోజన విరామకేంద్రానికి చేరుకుంటుంది. విరామానంతరం నారాకోడూరు, వేజెండ్ల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
ప్రత్తిపాడు నియోజకవర్గం: బుడంపాడు
పొన్నూరు నియోజకవర్గం: నారాకోడూరు, వేజెండ్ల
బసచేసిన ప్రాంతం నుంచి శనివారం బయలుదేరి ప్రత్తిపాడు నియోజకవర్గం బుడంపాడు మీదుగా భోజన విరామకేంద్రానికి చేరుకుంటుంది. విరామానంతరం నారాకోడూరు, వేజెండ్ల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
ప్రత్తిపాడు నియోజకవర్గం: బుడంపాడు
పొన్నూరు నియోజకవర్గం: నారాకోడూరు, వేజెండ్ల
0 comments:
Post a Comment