వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అమ్మమ్మ సోమమ్మ మృతి చెందడంతో షర్మిల పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించినట్లు ఆ పార్టీ నేత తలశిల రఘురాం చెప్పారు. ఈ నెల 9న తిరిగి షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కృష్ణా జిల్లా జొన్నపాడు నుంచి షర్మిల కడప బయల్దేరివెళ్లారు.
Home »
» షర్మిల పాదయాత్రకు ఒక రోజు విరామం
షర్మిల పాదయాత్రకు ఒక రోజు విరామం
Written By news on Sunday, April 7, 2013 | 4/07/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment