సోనియా నాయకత్వం హిట్లర్ పరిపాలనను తలపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు
భూమా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ గల్లంతైన ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని వారు విమర్శించారు. కోవూరులో టీడీపీ,కాంగ్రెస్ లు కుమ్మక్కు అయ్యాయని, అయినప్పటికి కడప మెజార్టీలే కోవూరులో కూడా పునరావృతం అవుతుందని నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
భూమా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ గల్లంతైన ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని వారు విమర్శించారు. కోవూరులో టీడీపీ,కాంగ్రెస్ లు కుమ్మక్కు అయ్యాయని, అయినప్పటికి కడప మెజార్టీలే కోవూరులో కూడా పునరావృతం అవుతుందని నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment