దమ్ముంటే ఉప ఎన్నికలను రిఫరెండంగా స్వీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. పత్తి ఎగుమతులపై కేంద్రం నిర్ణయం రైతులకు శాపంగా మారిందాన్నారు. ఆ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Home »
» దమ్ముంటే రిఫరెండంగా ఉపఎన్నికలు:వాసిరెడ్డి
దమ్ముంటే రిఫరెండంగా ఉపఎన్నికలు:వాసిరెడ్డి
Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment