విజయవాడ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 124వ రోజు గురువారం వీరులపాడు నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. పల్లెంపల్లి వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని వారు పేర్కొన్నారు. సాయంత్రం దాములూరు, కొణతమాత్మకూరు వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బసచేస్తారని చెప్పారు.
పర్యటించే ప్రాంతాలు
వీరులపాడు, పల్లెంపల్లి, దాములూరు, కొణతమాత్మకూరు
పర్యటించే ప్రాంతాలు
వీరులపాడు, పల్లెంపల్లి, దాములూరు, కొణతమాత్మకూరు
0 comments:
Post a Comment