మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఆవిష్కరించారు. నిజాంపేట ఇందిరమ్మ కాలనీ ఫేస్టూలో స్థానికులు ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. వైఎస్ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన సూచించారు.
Home »
» వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కూన!
వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కూన!
Written By news on Monday, April 15, 2013 | 4/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment