క్విడ్ ప్రో కేసులో దర్యాప్తు ముగిసే వరకు అభియోగాల నమోదు ప్రక్రియ నిలిపేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. విడివిడిగా కాకుండా అన్ని ఛార్జి షీట్లుపై ఉమ్మడిగా విచారణ జరిపించాలని ఆయన తరపు న్యాయవాదులు ఈ సందర్భంగా కోర్టును కోరారు.
Home »
» సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్
సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్
Written By news on Monday, April 15, 2013 | 4/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment