వెల్వడం చేరుకున్న షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వెల్వడం చేరుకున్న షర్మిల పాదయాత్ర

వెల్వడం చేరుకున్న షర్మిల పాదయాత్ర

Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం వెల్వడం ప్రాంతానికి చేరుకుంది. షర్మిలకు అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మైలవరం వరకు పాదయాత్ర సాగిన తరువాత అక్కడే జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.
Share this article :

0 comments: