Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం వెల్వడం ప్రాంతానికి చేరుకుంది. షర్మిలకు అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మైలవరం వరకు పాదయాత్ర సాగిన తరువాత అక్కడే జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.
0 comments:
Post a Comment