రైతుల గోడు పట్టని ప్రభుత్వం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల గోడు పట్టని ప్రభుత్వం: విజయమ్మ

రైతుల గోడు పట్టని ప్రభుత్వం: విజయమ్మ

Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013

ఎవరూ అడగకుండానే 2009లోనే ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ముఖ్యమంత్రిగా ఎప్పుడూ రైతుల గురించే ఆయన ఆలోచించేవారని చెప్పారు. ఆయన ఉన్నన్నాళ్లు రైతులకు భరోసా ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడంలేదని విమర్శించారు. జగన్‌ నాయకత్వంలో ఏలేరు ఆధునీకరణ తప్పకుండా జరుగుతుందని తనను కలిసిన తూర్పుగోదావరి జిల్లా రైతులకు ఆమె హామీయిచ్చారు. ఈ సమస్యపై నిలదీస్తామంటే అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు.
Share this article :

0 comments: